Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి..?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (17:59 IST)
నిజామాబాద్‌లో ఇటీవల మద్యం మత్తులో జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పెయింటర్స్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
ఇద్దరు మైనర్ బాలికపై వసీం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపి బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత నెల రోజులుగా బాలికలపై వసీం దారుణానికి పాల్పడుతున్నాడు.
 
చికిత్స నిమిత్తం అమ్మాయిలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రుల పిర్యాదు తో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా నింధితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments