తెలంగాణా కొత్త కరోనా వేరియంట్.. పేరు బీఏ 2.75గా నామకరణం

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (11:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త వైరస్ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరో పది దేశాల్లో కూడా ఈ తరహా వైరస్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ వైరస్‌కు బీఏ 2.75గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ప్లీషాన్ వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్‌ను తెలంగాణాతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో గుర్తించామని ఆయన వెల్లడించరు. ఈ మేరకు టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీప్లాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత్‌లో ఈ తరహా సబ్ వేరియంట్ కేసులు జూలై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, వెస్ట్ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో ఒక్కొక్కటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్నాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణాలో రెండు కలిపి మొత్తం 69 కేసులు వెలుగు చూసినట్టు ఆయన వివరించారు. ఇది రాబోయే కరోనా ట్రెండ్‌కు హెచ్చరికలాంటిదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments