Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త కరోనా వేరియంట్.. పేరు బీఏ 2.75గా నామకరణం

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (11:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త వైరస్ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరో పది దేశాల్లో కూడా ఈ తరహా వైరస్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ వైరస్‌కు బీఏ 2.75గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ప్లీషాన్ వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్‌ను తెలంగాణాతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో గుర్తించామని ఆయన వెల్లడించరు. ఈ మేరకు టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీప్లాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత్‌లో ఈ తరహా సబ్ వేరియంట్ కేసులు జూలై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, వెస్ట్ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో ఒక్కొక్కటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్నాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణాలో రెండు కలిపి మొత్తం 69 కేసులు వెలుగు చూసినట్టు ఆయన వివరించారు. ఇది రాబోయే కరోనా ట్రెండ్‌కు హెచ్చరికలాంటిదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments