Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌.. 80మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
 
జిల్లాలోని భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సోమవారం రాత్రి భోజనం చేశాక వాంతులు, కడుపునొప్పితో పలువురు విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌గా మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
 
మొత్తం 78 మంది విద్యార్థులు భీమ్‌గల్, నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో చేరారని, ఇది తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కేసు అని అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments