Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు : నాయిని నర్సింహా రెడ్డి

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:52 IST)
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి నారాయణపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాలేజీలు స్థాపించి.. భారీ మొత్తంలో తెలంగాణ పైసలను కుమ్ముతున్నడంటూ వ్యాఖ్యానించాడు. 
 
టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ సామాన్య ఆంధ్రా ప్రజలతో తమకెలాంటి ఇబ్బంది లేదని నాయిని చెప్పగా... మరి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెళ్లగొడతామని ఎందుకన్నారంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. 
 
దీంతో ఒక్కసారిగా గొంతు సవరించుకున్న నాయిని ‘‘అట్లెవరన్నరు? వారెవ్వా... వస్తాద్ ఏం ఉన్నవ్. నారాయణ (ఏపీ మంత్రి) ఇక్కడ కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నడు. రేపు తెలంగాణ వాళ్లు కాలేజీలు పెట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేసినా నియంత్రిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments