Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముసద్దీన్ లాల్ జ్యుయలరీ 370 కిలోల బంగారం లెక్కేంటి? పారిపోయిన ఓనర్ గుప్తా

నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంద

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (20:46 IST)
నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంది వచ్చి బంగారం కొనుక్కుని వెళ్లిపోయారట. మొత్తం 370 కిలలో బంగారం, వజ్రాలు అమ్ముడు పోయినట్లు లెక్కలు చూపించారు. ఐతే ఇవన్నీ గాలి లెక్కలని అధికారులు తేల్చారు. 
 
అసలు ఆ రోజు జరిగిన వ్యాపారం ఎంతో చూపించే సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ఆ వీడియో టేపులను ఇవ్వమంటే అవి కూడా మార్చేసినట్లు తెలిసింది. ఆ రోజు సీసీ కెమేరాలను ఆపేసినట్లు కనుగొన్నారు. దీనితో ఆ షాపుకు ఎదురుగా ఉన్న షాపు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ముసద్దీన్ లాల్ నగల దుకాణం చేసిన గోల్‌మాల్ ఏంటో విప్పాలని అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు షాపు యజమాని గుప్తా, ఆయన కుమారుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments