Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముజ్రా పార్టీ ఎఫెక్ట్ : 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారుల సస్పెన్షన్‌

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:36 IST)
ముజ్రా (రేవ్) పార్టీలో అనైతిక చర్యలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేస్తూనే... ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు సంజయ్‌కుమార్‌, పద్మభూషణ్‌రాజు, రవీంద్రుడు, బిల్‌ కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్‌, రణవీర్‌, భూపాల్‌, బాబూరావులు ఉన్నారు. 
 
కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌ నగర శివారు ఖానామెట్‌లో ఓ ప్రైవేట్ భవనంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు దాడిచేసి 10 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఈ భవనంపై దాడి చేసి జీహెచ్ఎంసీ అధికారులను అరెస్టు చేసింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments