Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (07:13 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించాలని భావించే పర్యాటకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుంను వసూలు చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు ఈ రుసుంను భారీగా పెంచేశారు. 
 
ప్రస్తుతం ఇక్కడ పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.200, రూ.125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమతామూర్తి కేంద్రాన్ని తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలువు ప్రకటించడంతో ఆ రోజు మాత్రం అనుమతి లేదు. 
 
మరోవైపు, ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణ అయిన డెనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శించనున్నారు. లీలానీరాజనం పేరుతో నిర్వహించే ఈ వాటర్ ఫౌంట్ షోను మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments