Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలొస్తే తెలంగాణ వెంకయ్యకు గుర్తే రాదు.. ఓన్లీ ఏపీనే గుర్తుంటుంది: కవిత

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:15 IST)
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్చినప్పుడు వెంకయ్యకు ఏపీనే గుర్తుకు వస్తుందన్నారు. తెలంగాణలో వరదలొచ్చినా వెంకయ్య వరద బాధితులపై నోరెత్తకపోవడం దారుణమన్నారు. 
 
తెలంగాణ జాగృతి తరుపున బతుకమ్మ పాటలకు సంభందించిన యాప్‌ను విడుదల చేసిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వరదల సమయంలో ఏపీలో విహంగ వీక్షణం చేసిన వెంకయ్య తెలంగాణను మాత్రం మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 30 నుంచి బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. 
 
వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుందామన్నారు. ఇకపోతే.. మిడ్ మానేరుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments