Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ భారతంలో ఏకలవ్యుడు... శశి థరూర్ పుస్తకావిష్కరణలో ఎంపీ కవిత

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (18:19 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ఇండియా శాస్త్ర అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ పుస్తకాన్ని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిశాక కల్వకుంట్ల కవిత రచయిత శశి థరూర్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. 

 
వాటిలో ఒకటి... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మహాభారతంలో ఏ పాత్ర సరిపోలుతుందన్నది. దానికి శశి బదులిస్తూ... ఏకలవ్యుడి పాత్ర సరిపోతుందని చెప్పారు. మరి ఏ ప్రకారం ఏకలవ్యుడితో పోల్చారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు భాజపాకు దగ్గరవుతున్నారనుకున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ను ప్రధాని ఎలాంటి పాత్రకు సరిపోతారని ఆమె అడగటం గమనార్హం. కాగా ఈ కార్యక్రమానికి ఆమెతోపాటు కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, సినీనటి మంచులక్ష్మి కూడా హాజరయ్యారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments