Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ, మగ అనే భేదం విడనాడాలి : జగ్గీవాసుదేవ్‌

ఆడ, మగ అనే లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా తయారవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీవాసుదేవ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ సంస్థ నిర్వహించిన న

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (11:45 IST)
ఆడ, మగ అనే లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా తయారవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీవాసుదేవ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ సంస్థ నిర్వహించిన నాయకత్వంలో మహిళా సాధికారత సదస్సును ఎంపీ కవితతో కలిసి ఆయన స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా కవితతో సుమారు గంటన్నర పాటు ముఖాముఖి నిర్వహించిన జగ్గీవాసుదేవ్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గత 20 ఏళ్లలో మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఆడ, మగ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టొద్దని, దేశంలో ఇప్పటికే కులాల వారీగా రిజర్వేషన్లు ఉండటం వల్ల ఎంతోమంది బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

హీరోయిన్ ను చూస్తు చూస్తు.. హోలీ పండుగ చేసుకున్న ఆర్టిస్ట్

కథే హీరోగా కాఫీ విత్ ఏ కిల్లర్ - ఓటిటి లోనే చేయాలని పట్టు పట్టా : ఆర్ పి పట్నాయక్

అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు.. మెగా ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ (video)

వాయిదా పడ్డ రామ్ గోపాల్ వర్మ శారీ నుండి ఎగిరే గువ్వలాగా.. సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments