Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లి తెదేపాకు షాకిస్తారా...? కేసీఆర్‌తో మంతనాలేంటి?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వే

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (21:41 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వేరే కారణం వుందని తెదేపా శ్రేణులు చెపుతున్నాయి. మోత్కుపల్లి కేవలం తన కుమార్తె పెళ్లి పత్రికను ఇచ్చేందుకే వెళ్లారని అంటున్నాయి. కానీ నరసింహులు మాత్రం నోరు మెదపడం లేదు.
 
కొంతకాలంగా ఆయనకు గవర్నర్ పోస్టు లభిస్తుందని వేచి చూసి, తెదేపాతో విసిగిపోయి తెరాస గూటికి వెళ్లాలనే ఆలోచనలో వున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి నిజంగా పార్టీ మారుతారా లేదంటే అంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments