Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లి తెదేపాకు షాకిస్తారా...? కేసీఆర్‌తో మంతనాలేంటి?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వే

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (21:41 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వేరే కారణం వుందని తెదేపా శ్రేణులు చెపుతున్నాయి. మోత్కుపల్లి కేవలం తన కుమార్తె పెళ్లి పత్రికను ఇచ్చేందుకే వెళ్లారని అంటున్నాయి. కానీ నరసింహులు మాత్రం నోరు మెదపడం లేదు.
 
కొంతకాలంగా ఆయనకు గవర్నర్ పోస్టు లభిస్తుందని వేచి చూసి, తెదేపాతో విసిగిపోయి తెరాస గూటికి వెళ్లాలనే ఆలోచనలో వున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి నిజంగా పార్టీ మారుతారా లేదంటే అంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments