Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో నిజాం నవాబు కేసీఆర్ : మోత్కుపల్లి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (12:03 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకపడ్డారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు ఇపుడు కేసీఆర్ రూపంలో తెలంగాణా రాష్ట్రంలో బతికొచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన ఘనత ఒక్క కేసీఆర్‌దేనని, ఇపుడు కేసీఆర్ కూడా నిజాం నవాబు తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 
 
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments