Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి అమ్మ... ముగ్గురు పిల్లలు హత్య.. ఆపై సూసైడ్ అటెంమ్ట్!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (07:44 IST)
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేసిన ఘాతుకానికి ఆ ముగ్గురు పిల్లలూ చనిపోగా, ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన ఆ కసాయి తల్లిని మాత్రం స్థానికులు గుర్తించి కాపాడారు. 
 
అయితే, ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు చెన్నమ్మ (5), కుమార్ (3), రాణి (2) అనే తన ముగ్గురు పిల్లలను గొంతునులిమి హత్య చేసింది. ఆర్థిక కష్టాలతో పాటు.. అత్త దూషించడం, తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆ కసాయి తల్లి పోలీసులకు వివరించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments