ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం - మూడు వారాల విశ్రాంతి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (19:06 IST)
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత కాలికి గాయమైంది. దీంతో ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వైద్యుల సలహా మేరకు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదే విషయ ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
"నా కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు" అని పేర్కొన్నారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కాలిక గాయమైందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments