Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో స్పీకర్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే సీతక్క

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:15 IST)
అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క  మండిపడింది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలను ఎమ్మెల్యే సీతక్క లేవదీసింది. అలాగే ఆమె మాట్లాడుతూ గ్రామాలకు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయితీ సమస్యలపై మాట్లాడితే సర్కార్‌కు ఎందుకంత ఉలిక్కిపాటు.. మేం మాట్లాడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ అంత మేధావులం కాదు... ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా` అంటూ ప్రశ్నించారు. తాను కేవలం ప్రశ్నలే అడిగానని.. రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. మాట్లాడే భాష సరి కాదని.. ప్రశ్నకే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments