Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్సింగ్ దిస్ కిడ్' : మంత్రి కేటీఆర్ భావోద్వేగ పోస్ట్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (11:27 IST)
అమెరికాలో చదువుకుంటున్న తన కుమారుడు హిమాన్షు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. హమాన్షు ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. "మిస్సింగ్ దిస్ కిడ్" అంటూ తన కుమారుడితో కలిసివున్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేసారు. దీన్ని చూసిన నెటిజన్లు ఇపుడు బెంగగా ఉన్నా తర్వాత కుమారుడి విజయాలకు గుర్విస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాకు వెళ్లిన విషయం తెల్సిందే. గచ్చిబౌలిలోని ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం హిమాన్షు ఈ ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లాడు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments