Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య నాదెళ్లతో సమావేశం.. బిర్యానీ, వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (21:05 IST)
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమై వ్యాపారం, హైదరాబాద్ బిర్యానీపై చర్చించారు. వ్యాపారాలు, బిర్యానీల గురించి మాట్లాడుకున్నామని మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సత్యనాదెళ్లను కలుసుకునే రోజు శుభారంభం.. వ్యాపారంతో పాటు బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో నాల్గవ క్లౌడ్ రీజియన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల సత్య నాదెళ్ల ప్రకటించారు.
 
కాగా అంతకుముందు గురువారం నాడు సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. "ఈ సమావేశానికి ధన్యవాదాలు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉంది. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి, భారతదేశానికి వెలుగుగా మారడంలో సహాయపడటానికి మేము ఎదురుచూస్తున్నాం." అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments