Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:20 IST)
కరోనా విజృంభిస్తున్న వేళ కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ జెండా ఊపి ఆంబులెన్స్‌ను ప్రారంభించారు. కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వానికి 6 ఆంబులెన్సులను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.
 
మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పూర్తితో పలువురు ఆంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలో వాటినన్నింటిని కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్‌కు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments