Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్ : తరుణ్, వైష్ణవి కన్నుమూత

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (10:37 IST)
మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఇద్దరు విద్యార్థులు తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం చిన్నారి తరుణ్ మృతి చెందగా, మంగళవారం తెల్లవారుజామున 11 ఏళ్ల వైష్ణవి తుది శ్వాస విడిచినట్లు ఆ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. 
 
తరుణ్ తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి శరీరం వైద్యానికి సహకరించలేదు. అలాగే చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని సోమవారమే వైద్యులు ప్రకటించగా, మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదచాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాసాయిపేట రైలు ప్రమాద మృతుల సంఖ్య 18కు చేరింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments