Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసులో నిర్దోషిగా బయటపడతా.. బెదిరిస్తున్నారు: మత్తయ్య

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (18:46 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తాను నిర్దోషిగా బయటపడతానని జెరూసలెం మత్తయ్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మత్తయ్య ఆరోపించారు. దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాటం చేస్తానని విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
 
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తన పేరు ఉన్నంత మాత్రాన తాను దోషిని కానని, నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడాలని కొంతమంది కోరుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సఖ్యతతో మెలగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments