కింగ్ కోఠిలో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (18:46 IST)
హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. 
 
ఈ క్రమంలో వినాయక్ మెకానిక్ షెడ్డులో వ్యాపించిన మంటల్లో నిద్రిస్తున్న కారులో వున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయాల పాలైనారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments