Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ కోఠిలో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (18:46 IST)
హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. 
 
ఈ క్రమంలో వినాయక్ మెకానిక్ షెడ్డులో వ్యాపించిన మంటల్లో నిద్రిస్తున్న కారులో వున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయాల పాలైనారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments