Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్వంచ విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (13:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సీతారంపట్నం దగ్గరున్న 600 కెవి సబ్ స్టేషనులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన వెంటనే అప్రమాతమైన సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత క్షణాల్లో అక్కడకు తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది... గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లే విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments