Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను కలిసిన అమృత, 15 నిమిషాల పాటు గోప్యంగా, ఏం మాట్లాడుకున్నారో?

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (20:48 IST)
ఈరోజు శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు పోలీస్ బందోబస్తు మధ్య తల్లి గిరిజను, మారుతీరావు కూతురు అమృత కలిసింది. బాబాయ్ శ్రవణ్‌తో పాటు మిగతా బంధువులను పోలీసులు పైఅంతస్తులోకి పంపించారు.
 
అమృత తన తల్లి గిరిజతో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఐతే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో వున్న తల్లిని పరామర్శించేందుకే అమృత వచ్చినట్లు సమాచారం.

మీడియాకు సమాచారం తెలియకూడదని కుటుంబ సభ్యులు, పోలీసులు గోప్యత పాటించారు. ఐతే ఆమె ఏ విషయాలు మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మారుతీరావు తన పేరుపై వున్న రూ. 200 కోట్ల ఆస్తులను తన భార్యకు, సోదరుడికి రాసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments