Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఇస్తానని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:51 IST)
పని ఇస్తానని రాజమండ్రి నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసి తన నివాసంలో బంధించిన 35 ఏళ్ల వ్యక్తిని బుధవారం బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
నిందితుడు పి ఉదయ్ భాను బాధితురాలిని రాజమండ్రి నుంచి కొన్ని నెలల క్రితం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇక అప్పట్నుంచి ఆమెపై అత్యాచారం చేస్తూ తన నివాసంలో బంధించాడు. బయటకు వెళ్లే మార్గంలేని బాధితురాలు చివరికి తన మైనర్ కుమార్తెను సంప్రదించగలిగింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం