Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఇస్తానని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:51 IST)
పని ఇస్తానని రాజమండ్రి నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసి తన నివాసంలో బంధించిన 35 ఏళ్ల వ్యక్తిని బుధవారం బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
నిందితుడు పి ఉదయ్ భాను బాధితురాలిని రాజమండ్రి నుంచి కొన్ని నెలల క్రితం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇక అప్పట్నుంచి ఆమెపై అత్యాచారం చేస్తూ తన నివాసంలో బంధించాడు. బయటకు వెళ్లే మార్గంలేని బాధితురాలు చివరికి తన మైనర్ కుమార్తెను సంప్రదించగలిగింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం