Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చనిపోమన్నాడు.. కట్నం కోసం రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (10:22 IST)
వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేశాడు ఓ భర్త. అది కూడా పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఒత్తిడి చేయలేదు. భార్యను చనిపోవాలని.. ఆమె చనిపోతే మరో యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. 
 
భార్యను చావమని వేధించి నరకం చూపించాడు. ఆమె చనిపోతే.. భారీగా కట్నం వస్తుందని భర్త చిత్రహింసలకు గురిచేశాడు. భర్త చిత్రహింసలు తాళలేక ఆ మహిళ భర్త నుంచి తప్పించుకుని స్వదేశం చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలానికి చెందిన 32 ఏళ్ల యువతి శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ బాబు కూడా వున్నాడు. 
 
కొంతకాలం అదనపు కట్నం కోసం ప్రవీణ్ రెడ్డి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించాడని పోలీసుల ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments