Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబు ప్రాణం తీసిన ఎగ్ ఆమ్లెట్

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (13:44 IST)
ఎగ్ ఆమ్లెట్ ఓ మందుబాబు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. ఈదులకంటి భూపాల్ రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి బచ్చన్నపేట గ్రామంలో నివాసిస్తుండేవాడు. కాగా గత రాత్రి స్థానిక మద్యం దుకాణంలోని మద్యం తాగుతూ ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుంటున్నాడు.
 
ఏమైందో ఏమోకానీ పొరపాటున ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇది గమనించిన పక్కనున్న మందుబాబు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
కాగా అప్పటికే భూపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments