Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరమైన మేనకోడలితో తొడపరిచయం... కోరిక తీరాక ఘాతుకం...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (16:53 IST)
మనస్పర్థల కారణంగా భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మేనకోడలికి మేనమామ మాయమాటలు చెప్పి తొడ సంబంధం పెట్టుకున్నాడు. అలా కొంతకాలం గుట్టుచప్పుడు కొనసాగుతూ వచ్చిన ఈ అక్రమ సంబంధం చివరకు కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో ఇంట్లో భార్య పోరు ఎక్కువైపోయింది. దీనికంతటికి కారణం మేనకోడలేనని భావించి... ఆమెను హత్య చేయడానికి పూనుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడగా ఆ కామాంధుడు మాత్రం కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా నెల్‌కల్‌ మండలం, అగ్నూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లింగంపల్లిలోని తారానగర్‌లో భార్యా పిల్లలతో నివశిస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన ఓ మహిళ భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమె వరుసకు మేనకోడలు. 
 
ఆమెకు అండగా ఉన్నట్టుగా నటించి ఆమెను లోబరుచుకుని తొడసంబంధం పెట్టుకన్నాడు. ఈ విషయం కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెకు బంగారం కొనిపెట్టి డబ్బులు ఇస్తున్నాడని, తనను పిల్లలను పట్టించుకోవడంతో లేదని భార్య ఘర్షణకు దిగింది. 
 
ఈ నేపథ్యంలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయి చందానగర్‌లో ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ స్టోర్‌ కీపర్‌గా పనిచేస్తోంది. ఏడాది నుంచి అతడితో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటోంది. తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, గొడవలకు కారణం ఆ మహిళ అని కక్షగట్టిన ఆ వ్యక్తి.. మద్యం తాగి హత్య చేయటానికి కొడవలి తీసుకొని హాస్టల్‌కు వెళ్లి దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె వెంటపడుతున్న మేనమామను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments