Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్రెపై అఘాయిత్యం : అమానుష చర్యకు పాల్పడిన వ్యక్తికి చావుదెబ్బలు

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఓ వ్యక్తి అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఓ వ్యక్తి బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ చర్యను గమనించిన కొందరు ఆ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయినా బుద్ధి మార్చుకోని అతడు మళ్లీ అదే పని చేశాడు. 
 
ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో శనివారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు. అతడు కూలీ పనికి వెళుతుండటాడు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక మెడ కు బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments