Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. మరదలు చదువుకునేందుకు ఇంటికి వచ్చింది. లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన భార్య రావడానికి సమయం పడుతుందని మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
 
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు. 
 
అయితే లాక్ డౌన్‌కు ముందు మరదలు సంతోష్ ఇంటికి వచ్చింది. విద్యనభ్యసించేందుకు సంతోష్ ఇంటికి పంపారు జ్యోతిని. సంతోష్‌కు పెళ్ళయినా జ్యోతి మాత్రం అతనిపై మనస్సు పడింది. ఎప్పుడు రాణి ఇంటి నుంచి వెళుతుందా అని కాచుకు కూర్చుంది. 
 
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.
 
దీంతో సంతోష్‌ను బావమరిది స్కెచ్ వేసి తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments