Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పితికి ఆ పాలతోనే పాలాభిషేకం చేయించుకున్న ఎంపి(ఫోటోలు)

దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తానే స్వయంగా ఆవుపాలు పిండి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆవు పాలు పిండుతున్న మాల్లారెడ్డిని చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురై

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (21:41 IST)
దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తానే స్వయంగా ఆవుపాలు పిండి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆవు పాలు పిండుతున్న మాల్లారెడ్డిని చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైనారు.
 
అంతేనా తాను పిండిన పాలతో తనకు అభిషేకం చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు పాలభిషేకం చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయారు ఎంపి మాల్లారెడ్డి. 
 
మల్లారెడ్డి వింత ప్రవర్తన కార్యకర్తలకు, నాయకులకు విస్మయానికి గురిచేసింది. పాల వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగిన మల్లారెడ్డి చివరకు తానే స్వయంగా పిండిన పాలతో అభిషేకం చేయించుకుని కోరిక తీర్చేసుకున్నాడని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments