నల్గొండ జిల్లాలో లారీ దగ్ధం.. ఏమైంది?

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:42 IST)
నల్గొండ జిల్లాలో ఓ లారీ దగ్ధమైంది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ దామరచర్ల వద్ద లారీలో షార్ట్‌సర్య్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
అయితే డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments