నల్గొండ జిల్లాలో లారీ దగ్ధం.. ఏమైంది?

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:42 IST)
నల్గొండ జిల్లాలో ఓ లారీ దగ్ధమైంది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ దామరచర్ల వద్ద లారీలో షార్ట్‌సర్య్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
అయితే డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క, ప్రభాస్, రానా ముగ్గరూ కలిసి బాహుబలి 3 వుంటుందని అనేశారు, వీడియో

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

తర్వాతి కథనం
Show comments