Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత సంచారం

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (11:07 IST)
మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఈ చిరుతపులి కనిపించింది. ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మంజీరా నది ఉంది. ఇక్కడే చిరుత పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
గత 15 రోజుల క్రితం బీర్కుర్ మండలంలో ప్రత్యక్షమైన చిరుత పశువులపై దాడిచేసింది. దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోను ఏర్పాటు చేశారు. 
 
తప్పించుకుని తిరుగుతున్న చిరుత రోజుకో ప్రాంతంలో ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. తాజాగా బుధవారం రాత్రి మంజీరా నది తీరంలో మరోసారి కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments