Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతను అక్కడ పట్టుకున్నారు... ఎక్కడ వదిలారంటే?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని కాజీపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ లిమిటెడ్‌ తయారీ యూనిట్‌లో డిసెంబర్ 16న పట్టుబడిన చిరుతను గురువారం రాత్రి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వదిలారు. 
 
సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్‌ యూనిట్‌లోకి నాలుగేళ్ల మగ చిరుతపులి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు, జూ అధికారులు చిరుతను పట్టుకున్న విషయం తెలిసిందే. 
 
అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి మూడు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు. గురువారం అటవీశాఖ అధికారులు ఆ జంతువు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments