Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతను అక్కడ పట్టుకున్నారు... ఎక్కడ వదిలారంటే?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని కాజీపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ లిమిటెడ్‌ తయారీ యూనిట్‌లో డిసెంబర్ 16న పట్టుబడిన చిరుతను గురువారం రాత్రి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వదిలారు. 
 
సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్‌ యూనిట్‌లోకి నాలుగేళ్ల మగ చిరుతపులి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు, జూ అధికారులు చిరుతను పట్టుకున్న విషయం తెలిసిందే. 
 
అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి మూడు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు. గురువారం అటవీశాఖ అధికారులు ఆ జంతువు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments