Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ..ఎందుకో?

KTR
Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (18:53 IST)
దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల అప్పగింతపై వినతిపత్రం అందజేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా.. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది.

త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని రక్షణమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్నాథ్తో భేటీ అనంతరం.. కేటీఆర్.. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పరిపాలనలో ఐటీ సాంకేతికత వినియోగం, కొత్త సంస్థలకు ప్రోత్సాహం, ఈ రంగంలో సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments