Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ..ఎందుకో?

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (18:53 IST)
దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల అప్పగింతపై వినతిపత్రం అందజేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా.. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది.

త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని రక్షణమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్నాథ్తో భేటీ అనంతరం.. కేటీఆర్.. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పరిపాలనలో ఐటీ సాంకేతికత వినియోగం, కొత్త సంస్థలకు ప్రోత్సాహం, ఈ రంగంలో సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments