Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు.. కేటీఆర్

Webdunia
శనివారం, 7 మే 2022 (19:09 IST)
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వరంగల్ పర్యటనలో గీసుకొండ మండల హవేలీలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు కేటీఆర్ భూమి పూజ చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టాన్ని, నష్టాన్ని తట్టుకుని భూములిచ్చిన వారికి పేరుపేరునా పాదాభివందనలు చేస్తున్నానన్నారు. 
 
భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలంటూ అధికారులకు కేటీఆర్ సూచించారు. భూములిచ్చిన రైతులందరికీ కచ్చితంగా ప్లాట్లు ఇస్తామని మాటిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments