Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:08 IST)
తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది. దీంత కోమటిరెడ్డి బ్రదర్స్ వెంటనే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకపోతే రాజకీయంగా వారి ఉనికి ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదముందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. 
 
దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అప్పాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా బ్రదర్స్ వైఖరిని బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే బ్రదర్స్ ఇక కాంగ్రెస్‌లో తమకు రోజులు చెల్లినట్లేనన్న భావనకు వచ్చినట్లు కాంగ్రెస్‌లో చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments