Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసిస్‌తో ఎంఐఎంకు సంబంధాలు : కిషన్ రెడ్డి ధ్వజం

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (15:48 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో ఎంఐఎంకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులు, సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఈ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై అలసత్వం తగదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ తెలంగాణకు చెందిన పలువురు సానుభూతిపరులు పలుచోట్ల పట్టుబడ్డారని గుర్తుచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ఉగ్రవాద ఘటనలు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

Show comments