Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని జన్‌ధన్ యోజన పథకం అద్భుతం : కిషన్‌రెడ్డి

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రతి కుటుంబం తప్పనిసరిగా రెండు ఖాతాలు ఓపెన్ చేయాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.2 లక్షలు బీమా లభిస్తుందని చెప్పారు. 
 
ఆరు నెలల అనంతరం ఖాతా నుంచి రూ.5 వేలు రుణం పొందవచ్చని తెలిపారు. రూ.5 వేలు రుణం తీర్చిన తర్వాత రూ.15 వేలు రుణం పొందే వెసులుబాటు ఉందని వివరించారు. కాగా, జగ్గారెడ్డి బీజేపీ టిక్కెట్‌పై మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేయడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని కిషన్ కొట్టిపారేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments