Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు ఫోన్‌చేసి అభినందనలు తెలిపిన కేసీఆర్

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (12:03 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.  అన్నా డీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు జయను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్  శుక్రవారం ఉదయం జయలలితకు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పారు. 
 
అక్రమాస్తుల కేసులో జయ నిర్దోషి పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమో మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు  అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments