Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్ ప్రత్యేక పూజలు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (19:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోయినాపల్లి గ్రామ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విజయాన్ని ప్రసాదించాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్ తాను దాఖలు చేయనున్న నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకుని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో మధ్యాహ్నం కామారెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments