Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్ ప్రత్యేక పూజలు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (19:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోయినాపల్లి గ్రామ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విజయాన్ని ప్రసాదించాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్ తాను దాఖలు చేయనున్న నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకుని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో మధ్యాహ్నం కామారెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments