Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్!!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:20 IST)
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు హరగోపాల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనని, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదని వారు హితవు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో మరో ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments