Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (13:06 IST)
ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెషర్‌ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ డిజీపీని ఆదేశించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై 2002 ఆగస్టు 19న ములుగు తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఉపా కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్‌తో పాటు, మరో 152 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హరగోపాల్‌ పేరు మావోయిస్టు పుస్తకాల్లో ఉందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments