Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (13:06 IST)
ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెషర్‌ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ డిజీపీని ఆదేశించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై 2002 ఆగస్టు 19న ములుగు తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఉపా కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్‌తో పాటు, మరో 152 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హరగోపాల్‌ పేరు మావోయిస్టు పుస్తకాల్లో ఉందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments