Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో సెలవు ప్రకటించిన కేసీఆర్: కలాంపై గవర్నర్ ప్రశంస

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (10:00 IST)
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్ధుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం సెలవు దినంగా పాటిస్తున్నట్లు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారికంగా ప్రకటించారు. అంతేకాక అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
మరోవైపు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను తాను ఎప్పటికీ గురువుగానే భావిస్తానని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. కలాం మృతిపై నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికే కాక యావత్తు ప్రపంచానికే తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కలాం దేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి కొనియాడారు. 

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Show comments