Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు... కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం!

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (16:00 IST)
తెలంగాణ మంత్రివర్గంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మార్పులు చేశారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించిన కేసీఆర్, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని నియమించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులోని రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రివర్గం హాజరైంది.
 
ప్రస్తుతం కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయనకు ఉపముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు అప్పగించారు. కాగా, కడియం రాకతో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కడియంకు విద్యాశాఖను కేటాయించగా, జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించి, లక్ష్మా రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments