Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు వారసులు లేరంటారా? పిటీషనర్‌కు హైకోర్టు రూ.1,00,000 జరిమానా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (13:28 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలితకు సోదరుడు ఉన్నారు కదా అని చెప్పిన హైకోర్టు పిటీషనర్ వాదనను తోసిపుచ్చింది.
 
అంతేకాకుండా జయకు వారసులు లేరు అని పిటీషన్ వేసినందుకు పిటీషనర్ కు రూ.1,00,000 జరిమానా విధించింది. జయలలితకు సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో జయ సోదరుడి కుమార్తె దీప అన్నాడీఎంకె శశికళపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి తమిళనాడులో జయ వారసులపై అక్కడి కోర్టులు ఏమంటాయో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం