Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు వారసులు లేరంటారా? పిటీషనర్‌కు హైకోర్టు రూ.1,00,000 జరిమానా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (13:28 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలితకు సోదరుడు ఉన్నారు కదా అని చెప్పిన హైకోర్టు పిటీషనర్ వాదనను తోసిపుచ్చింది.
 
అంతేకాకుండా జయకు వారసులు లేరు అని పిటీషన్ వేసినందుకు పిటీషనర్ కు రూ.1,00,000 జరిమానా విధించింది. జయలలితకు సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో జయ సోదరుడి కుమార్తె దీప అన్నాడీఎంకె శశికళపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి తమిళనాడులో జయ వారసులపై అక్కడి కోర్టులు ఏమంటాయో చూడాలి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం