Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆందోళన... భార‌త్‌లో ఉమ్మ‌డి పౌరస్మృతి సాధ్యం కాదు... అసదుద్దీన్ సంచలనం

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జల్లికట్టు ఆందోళన నేపధ్యంలో సంచలన వ్యాఖ్య చేశారు. తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళన చూస్తుంటే భారతదేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. ఇది హిందుత్వ శ‌క్తుల‌కు గుణ‌పాఠం అనీ, ఈ దేశం

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (16:02 IST)
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జల్లికట్టు ఆందోళన నేపధ్యంలో సంచలన వ్యాఖ్య చేశారు. తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళన చూస్తుంటే భారతదేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. ఇది హిందుత్వ శ‌క్తుల‌కు గుణ‌పాఠం అనీ, ఈ దేశంలో ఒకే సాంప్ర‌దాయం లేనందువల్ల జ‌ల్లిక‌ట్టుపై నిరసనలు పెల్లుకుబుతన్నాయంటూ ట్వీట్ చేశారు. 
 
గతంలో కూడా ఉమ్మడి పౌరస్మృతిపైన అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నప్పుడు అందరికీ ఒకే పౌరస్మృతి ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. కాగా అసదుద్దీన్ ట్వీట్లపై భాజపా మండిపడింది. సంప్రదాయాల గురించి జరుగుతున్న ఆందోళనల్లో మత ప్రస్తావనం ఎందుకుంటూ ప్రశ్నిస్తోంది.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments