Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్

Webdunia
బుధవారం, 27 మే 2015 (16:13 IST)
ప్రధానమంత్రి నేరంద్ర మోడీ ప్రభుత్వ యేడాది పాలనపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను డమ్మీని చేసి పక్కన పెట్టేశారని అన్నారు. 
 
ఇకపోతే.. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను మించినవారు లేరన్నారు. ఉద్యమం సమయంలో 'అవకాశాలన్నీ అమరవీరులు, ఉద్యమకారులకే' అని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత వారిని పక్కన పెట్టేశారని ఆయన గుర్తు చేశారు. 
 
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఒకరిని మించి మరొకరు హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రజలను మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో వీరిద్దరూ 'ఒకరిని మించినవారు మరొకర'ని ఆయన చెప్పారు. కాశ్మీర్ టెర్రరిస్టు మద్దతుదారులతో జతకట్టి దేశ భక్తిని ప్రధాని నిరూపించుకుంటే, తీవ్రవాద చర్యలకు మద్దతిచ్చే ఎంఐఎంతో కేసీఆర్ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments