Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్ లోక్‌సభ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (19:18 IST)
మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసి సంకేతాలు పంపినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎదిరించగల, ఎదురొడ్డి నిలబడగల నేత జగ్గారెడ్డే కావడంతో ఆయన పేరును కాంగ్రెస్ హైకమాండ్ పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు.. కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణలు పోటీ పడుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments