Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నాలపై టీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. గోచీ ఊడకొడతారంటూ...

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలే తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గోచీ ఊడగొట్టడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే కనీస అర్హత పొన్నాలకు లేదన్నారు. 
 
త్వరలో పొన్నాల లక్ష్మయ్య గోచీని కాంగ్రెస్ వాళ్లే ఊడగొడతారన్నారు. కేసీఆర్‌ను ప్రజలు తరిమి కొడతారని పొన్నాల అంటున్నారని... వాస్తవానికి కాంగ్రెస్ కార్యకర్తలే పొన్నాల గోచీ ఊడగొట్టేందుకు రెడీ అవుతున్నారని ఆయన హెచ్చరించారు. 
 
కేసీఆర్‌ తన వందరోజుల పాలనలో ఏ అభివృద్ధీ చేయలేదని ఆరోపిస్తున్న పొన్నాల... తన రాజకీయ జీవితం ఆసాంతం... ఆంధ్రావాళ్ల కాళ్లు మొక్కి పదవులు కాపాడుకున్నాడని వ్యాఖ్యానించారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments